విశాఖపట్నం
డుంబ్రిగుడ మండలంలో గల గుంటగన్నెల పంచాయతీ పరిధి ఉన్న కూనపుట్టు గ్రామ గిరిపుత్రులు జ్వరాలు తలనొప్పులు,ఒళ్ళు నొప్పులతో గత నాలుగు రోజులుగా వైద్య సేవలు అందక మంచాన పడ్డారు.ఈ సమాచారం తెలుసుకున్న గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు టి.సూర్యనారాయణ కమిటీ సభ్యులతో గ్రామంలో సందర్శించి అక్కడ నెలకొన్న సమస్యలు గ్రామస్తులతో అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ గ్రామంలో జ్వరాలతో బాధపడుతున్న వారు కొరా.కౌసల్య(26)కిలో.మధు(12)కి