Home తెలంగాణ లాడ్జిలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

లాడ్జిలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

254
0

భద్రాద్రి
పాల్వంచ పట్టణంలోని లాడ్జిలో అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి సోమవారం మృతి చెందాడు. పట్టణంలోని భద్రాద్రి బ్యాంక్ పై నున్న హోటల్ కృష్ణ లాడ్జ్ లో సోమవారం ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉండటం లాడ్జ్ సిబ్బంది గమనించారు. దీనిపై వారు పోలీసులకు పిర్యాదు చేశారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Previous articleవిద్యాశాఖపై ముఖ్యమంత్రి సమీక్ష
Next article‘ధర్మపురి’ సినిమాతో నిర్మాతగా మారుతున్న స్టార్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here