Home ఆంధ్రప్రదేశ్ సీఎంను కలిసిన నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి

సీఎంను కలిసిన నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి

110
0

అమరావతి
ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ శుక్రవారం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ సలహాదారుగా నియమితులైన ఆదిత్యనాథ్ దాస్ తో కలిసి భేటీ అయ్యారు. కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ సమీర్ శర్మ గురువారం బాధ్యతలు స్వీకరించారు. పదవీ విరమణ చేసిన ఆదిత్యనాథ్ దాస్ శుక్రవారం  ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా బాధ్యతలు స్వీకరించారు.

Previous articleజగన్ అండదండలు పుష్కలం బద్వేలు వైసీపీ అభ్యర్థి డాక్టర్ సుధా
Next articleహంద్రీనీవాకు విద్యుత్ కష్టాలు.. హంద్రీనీవా ప్రాజెక్టు విద్యుత్ బకాయి రూ,317కోట్లు.. ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం బకాయి రూ,57 కోట్లు.. ప్రాజెక్టులకు విద్యుత్ ను నిలిపివేస్తామంటున్న అధికారులు.. రెండు రోజుల గడువు కోరిన నీటిపారుదల శాఖ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here