Home ఆంధ్రప్రదేశ్ హత్యకేసును చేధించిన పోలీసులు

హత్యకేసును చేధించిన పోలీసులు

318
0

చిత్తూరు
ఈనెల 23న హత్యకు గురైన వివాహిత శాంతి(32) కేసును పోలీసులు చేధించారు.  చిత్తూరు జిల్లా నాగలాపురం ద్వారకా నగర్ లోఈ  ఘటన జరిగిన విషయం తెలిసిందే. నిందితులు శాంతి  భర్త సురేష్ (37) , అత్త లక్ష్మీ ,  సురేష్ స్నేహిఉతులరాజశేఖర్(29) , సుకుమార్ ( 22) ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన భార్య శాంతి వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానం , అదనపు కట్నం తేలేదనే కారణంతో సురేష్ ఆమెను అంతమొందించాడు. దీనికి అతని స్నేహితులు రాజశేఖర్ , సుకుమార్, తల్లి లక్ష్మీ సహకరించారు.  హత్యకు ఉపయోగించిన మచ్చుకత్తి , నోకియా బేసిక్ ఫోన్ , హీరోహోండా బైక్ ను నిందితుల వద్ధ నుండి స్వాధీనం చేసుకున్నారు.

Previous articleలాడ్జిలో ప్రియురాలి హత్య
Next articleవిజిలెన్స్ అవేర్ నెస్ వారోత్సవం సందర్బంగా ప్రభుత్వ ఉద్యోగుల ప్రతిజ్ఞ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here