Home ఆంధ్రప్రదేశ్ విహారయాత్రలో విషాదం

విహారయాత్రలో విషాదం

96
0

కాకినాడ
తూర్పుగోదావరి జిల్లా చింతూరు మండలం తులసిపాకల గ్రామ సమీపాన వున్న సోకులేరు వాగులో మునిగి ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. స్నేహితుని పుట్టిన రోజు సందర్భంగా విహారయాత్రకు వచ్చి సోకులెరు వాగు వద్ద సెల్ఫీ తీసుకుంటుండగా ప్రమాదవశాత్తు నీటిలో పడి మృత్యవాత పడ్డారు. మృతులు భీమవరానికి చెందిన  జంగా దుర్గా ప్రసాద్ (), అడ్డాల సత్య నాయిడు (21). స్థానికుల సహాయంతో మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం చింతూరు హాస్పిటల్ కి తరలించారు.

Previous articleపిడుగుపాటుకు వృద్ధురాలు మృతి
Next articleగ్లింప్స్ ఆఫ్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ‘గ‌ని’ ఫస్ట్ పంచ్… డిసెంబర్ 3న ప్రపంచ వ్యాప్తంగా భారీ విడుదల

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here