Home ఆంధ్రప్రదేశ్ బైక్ ను తగలబెట్టిన గుర్తుతెలియని వ్యక్తులు

బైక్ ను తగలబెట్టిన గుర్తుతెలియని వ్యక్తులు

103
0

గుంటూరు
గుంటూరు జిల్లా తాడేపల్లి పట్టణ ప్రాంతంలోని పట్టాభిరామయ్య కాలనీలో శ్యాము అనే  వ్యక్తి తన ఇంటి ముందు పార్క్ చేసిఉన్న బైకును ఈరోజు తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు తగలబెట్టారని వెల్లడించారు.  సుమారు బైక్ విలువ 50 వేలు ఉంటుందని , ఆ బైక్ ఉంటేనే నేను విజయవాడ పనులకి వెళ్ళటానికి అవకాశం ఉంటుందని అలాంటిది నా బైకు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు తగులబెట్టారని , నేను జీవనాధారం కోల్పోయానని తెలిపాడు. ఏదదయం 6 గంటలకి పోలీసువారికి తెలియజేసినా 9 గంటలకు కూడా పోలీసు వారు ఎవరు రాలేదని.. ఇక్కడ రాత్రిపూట బైక్ లో పెట్రోల్ కూడా దొంగతనాలు జరుగుతున్నాయని ఎన్నిసార్లు పోలీసులకి తెలియజేసిన ఎలాంటి ఫలితం లేదని అన్నాడు.

Previous articleలారీ ఢీకొని..ఒకరుమృతి..మరొకరి పరిస్థితి విషమం
Next articleదేశంలో త‌గ్గుముఖం పడుతున్న క‌రోనా పాజిటివ్ కేసులు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here