Home ఆంధ్రప్రదేశ్ లక్ష ఓట్ల మెజారిటీతో వైకాపా అభ్యర్ధిని గెలిపించాలి

లక్ష ఓట్ల మెజారిటీతో వైకాపా అభ్యర్ధిని గెలిపించాలి

92
0

బద్వేల్
బద్వేల్ఉపఎన్నిక నేపధ్యంలో  బద్వేలు లోని నెల్లూరు రోడ్ లో ఉన్న వెంకటేశ్వర కల్యాణ మండపం లో నాయిబ్రాహ్మణుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ అంజాద్ భాష,  కడప పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు  మేయర్ సురేష్ బాబు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, బద్వేల్ మునిసిపల్ చైర్మన్ రాజగోపాల్ రెడ్డి, నాయిబ్రాహ్మణుల రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ యాదయ్య తదితరులు పాల్గోన్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ సుధాను లక్ష పైచిలుకు ఓట్ల మెజార్టీతో గెలిపించాలని వారు కోరారు

Previous articleరోడ్డు భద్రతపై సమీక్షలో పాల్గోన్న జిల్లా ఎస్పీ
Next articleఎన్నికలను ప్రశాంత వాతావరణంలో సజావుగా జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటున్నాం * ప్రజలు అధిక సంఖ్యలో హాజరై ఓటు హక్కును వినియోగించుకోవాలి ప్రతి ఒక్కరూ ఎన్నికల సంఘం నియమ నిబంధనలు తు.చ. తప్పక పాటించాలి * జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ వి. విజయరామరాజు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here