Home ఆంధ్రప్రదేశ్ రైలు కిందపడి మహిళ ఆత్మహత్య

రైలు కిందపడి మహిళ ఆత్మహత్య

321
0

ఏలూరు
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పవర్ పేట  రైల్వేస్టేషన్ సమీపంలో రైలుకిందపడి   గుర్తు తెలియని మహిళ మృతి చెందింది. ఉషా పిక్చర్ సమీపంలో  చిట్టివలస పాకలు ప్రాతంలోని రైల్వే ట్రాక్ పై సింహాద్రి ఎక్స్ ప్రెస్  క్రింద పడి ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. మృతురాలు ఆకుపచ్చ డిజైన్తో ఉన్న లేత ఆకుపచ్చ చీర, ఎరుపు లంగా, ఎరుపు, పసుపు, ఆకుపచ్చ డిజైన్తో ఉన్న జాకెట్ ధరించింది. ఏలూరు రైల్వే పోలీసులు  కేసునమోదు చేసారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి దర్యాప్తు  చేపట్టారు..

Previous articleవిజయవాడ ఐటీ కమిషనర్‌గా దయాసాగర్‌ బాధ్యతలు..
Next articleసరికొత్త టెక్నాలజీతో చరిత్రలో తొలిసారిగా చౌకగా మంచి నీటి సరఫరా మరో వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టిన ఐ.టీ శాఖ మంత్రి మేకపాటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్టర్ ఇలాకాలో ప్రతి ఇంటికి నేరుగా రక్షిత మంచినీరు పెన్నా నది నుంచి ప్రత్యేక పైప్ లైన్ ద్వారా శుద్ధి చేసిన నీరందించేలా ఏర్పాట్లు అభివృద్ధికి చిరునామాగా మారుతోన్న ఆత్మకూరు అదానీ ఫౌండేషన్ సహకారంతో అమలు చేసే ఆర్వో వాటర్ ప్లాంట్ అక్టోబర్ 30న లాంచ్ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here