Home ఆంధ్రప్రదేశ్ ఏన్నాళ్లు …లీకులు

ఏన్నాళ్లు …లీకులు

103
0

చిత్తూరు

ముక్కంటి ఆలయం లో వర్షాల కు ఉరుస్తోఁది .ప్రదానం గా అమ్మవారి ఆలయం తో పాటు పరిసర ప్రాంతాలు  స్పటిక లింగం, అమ్మవారి గర్బగుడి పరిసర ప్రాంతాల్లో  నీటిదారలతో పాటు స్థంబాలు తడిసి పోతున్నాయి.రాహు కేతు పూజ నిర్వహించే రూ 500, రూ 750 మందపాల్లో నీటి దారలు బక్తులు పూజలు నిర్వహించే టప్పుడు పూజా సామగ్రి పై పడటO తో బక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.2500రాహుకేతుటికేట్లు తీసుకున్న బక్తులు వర్షం లోతడిసి ముద్దయిపోతున్నారు.బక్తులఇబ్బందులు రాకుండ ఆలయ అదికారులు చర్యలు చేపట్టల్సిన  అవసరం ఏంతో ఉంది.

Previous articleన‌వంబ‌రు 23న శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం
Next articleఇద్దరు గ్రామశాఖ హమాలి సంఘ అధ్యక్షుల నియామకం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here