Home ఆంధ్రప్రదేశ్ మేయర్ ను కలిసిన జెడ్పీ చైర్మన్

మేయర్ ను కలిసిన జెడ్పీ చైర్మన్

118
0

కర్నూలు
ఇటివలే నూతనంగా ఎన్నికైన జిల్లా పరిషత్ చైర్మన్ మల్కిరెడ్డి వెంకట సుబ్బారెడ్డి  సోమవారం మధ్యాహ్నం వైయస్ఆర్ సిపి కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు, కర్నూలు నగర మేయర్ బి.వై రామయ్య గారిని, వారి క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కర్నూలు పార్లమెంటు పరిధిలో వైయస్ఆర్ సిపి పార్టీ పరిస్థితులపై, వివిధ అంశాలపై చర్చించారు. భేటి అనంతరం వెంకటసుబ్బారెడ్డి ని శాలువాతో సత్కరించారు.

Previous articleఒకే కారణంతో పలు కేసులు నమోదుపై హైకోర్టు ధర్మాసనం ఆగ్రహం
Next articleఅక్టోబరు 5న శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here